విద్యుత్ సరఫరకు అంతరాయం

66చూసినవారు
విద్యుత్ సరఫరకు అంతరాయం
ఇల్లెందు నుంచి ఆళ్లపల్లి విద్యుత్తు ఉపకేంద్రం వరకు ఉన్న 33 కేవీ లైన్ మరమ్మతు నేపథ్యంలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్తు సంస్థ ఏఈ రమేశ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆళ్లపల్లి, రాఘవాపురం, మర్కోడు తదితర గ్రామాలతోపాటు గుండాల మండల వ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్