రామానుజవరం: పోడుభూములకు పట్టాలు ఇప్పిస్తానని మోసం..

59చూసినవారు
మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీలోని పెద్దిపల్లి గ్రామస్తులు గత 30సంవత్సరాలుగా పోడు భూమి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అటవీ హక్కుల చైర్మన్ గా వున్న మండారి. సతీష్ అను వ్యక్తి పట్టాలు ఇప్పిస్తానని ఎకరాకు 1000/- చెప్పున, గ్రామస్తుల అందరి దగ్గర తీసుకున్నాడు కానీ, పట్టాలు చేపించలేదు. మా డబ్బులు తీసుకొని మా భూమిని పట్టా చేపించుకున్నాడు. ఇదేమిటని అడగగా బెదిరిస్తున్నాడు అని గిరిజనులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్