అన్నదానానికి విరాళం అందజేత

569చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర దేవాలయానికి గురువారం అచ్చంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి ముకురాల నాగయ్య గౌడ్ శ్యామల దంపతులు, వారి పిల్లలు నందిని, నిఖిల్ దేవాలయంలో జరుగుతున్న నిత్య అన్నదానం కార్యక్రమానికి 25వేల రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయం చైర్మన్ కందూరి సుధాకర్ అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్