ఎర్రబుగ్గ కారులో తిరిగేందుకు రాజకీయాల్లోకి రాలేదు: ఆర్ఎస్పి

52చూసినవారు
తాను ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు రాజకీయాలలోకి రాలేదని. బహుజన బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించేందుకు వచ్చానని, అలంపూర్ నాయకులు, నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ. తనను గెలిపిస్తే పార్లమెంట్ లో నల్లమల గొంతు వినిపిస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్