ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలుదాం

68చూసినవారు
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలుదాం
ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని పారదోలుదామని సిఐటియు జిల్లా కార్యదర్శి వివి నరసింహ పేర్కొన్నారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో సిఐటియు కార్యాలయం వద్ద కార్మిక సంఘాల నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెద్ద రాముడు, తిమ్మన్న, నరసింహ, నాగరాజు, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్