మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి: కాంగ్రెస్

66చూసినవారు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అదే మాదిరిగా రాబోయే ఎన్నికలలో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్