సీఎం సభకు తరలివస్తున్న జనం

66చూసినవారు
సీఎం సభకు తరలివస్తున్న జనం
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో ఆదివారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సభకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారు. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి కార్యకర్తలు, నాయకులు పరుగులు తీస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద వాహనాలు నిలపకుండా వేదికకు కొంత దూరంలో నిలిపే విధంగా చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్