అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

4687చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామ సమీపంలో అక్రమ మార్గాన తరలిస్తున్న మధ్యాన్ని శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. 36 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్