గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

62చూసినవారు
గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
జోగులాంబ గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన జనజాతర సభలో అన్నారు. డీకే అరుణను కాంగ్రెస్సే ఎమ్మెల్యే చేసిందని, పార్టీని అడ్డం పెట్టుకొని రూ. వేల కోట్లు సంపాదించారని అన్నారు. ఈనెల 9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఆగస్టు 15న రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 5 నెలలు కాకుండానే 5గ్యారంటీ పథకాలు అమలు చేశామని, కేటిఆర్ పథకాలు అమలు కావడం లేదనడం విడ్డూరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్