ఉత్తీర్ణులైన విద్యార్థులకు జెడ్పీ చైర్మన్ అభినందనలు

64చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బుధవారం జెడ్పి చైర్మన్ సరిత శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఆందోళన పడ వద్దని, మరోసారి పరీక్షలు రాసి పాస్ కావాలని సూచించారు. భవిష్యత్తులో మంచి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్