అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి

1906చూసినవారు
అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని కల్లేపల్లి గ్రామంలో కటికే సక్కుబాయి(45) అనారోగ్యంతో మరణించారు. విషయం తెలిసిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి శుక్రవారం మృతికి సంతాపం తెలిపి, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని యువసేన సభ్యుల ద్వారా అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్