తాగునీటి సమస్య.. ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలి

65చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాకు తాగునీటి సమస్యలపై కేటాయించిన ప్రత్యేక అధికారిని శృతి ఓజా సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కలెక్టర్లు జి. రవి నాయక్, శివేంద్ర ప్రతాప్ లతో ఆమె సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్య ఎదురైతే ప్రత్యామ్నాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్