వంశీచంద్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది: మీనాక్షి

68చూసినవారు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని జడ్చర్ల నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అన్నారు. ఆదివారం నవాబుపేట మండలం తీగలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు ఎన్నికలు పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్