జడ్చర్ల: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

50చూసినవారు
జడ్చర్ల: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ పేటకు చెందిన సర్వే నెంబర్ 233 లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు కట్టి విక్రయిస్తున్నారంటూ ఇటీవల మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పందిస్తూ. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మార్వోను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్