విద్యార్థినిలను అభినందించిన కేసీఆర్

71చూసినవారు
ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదివి, ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థినిలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శనివారం అభినందించారు. ఈ సందర్భంగా కొడంగల్ కేజీబీవీలో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనూష ఇతర విద్యార్థినిలను కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్