నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి

81చూసినవారు
నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్