నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం

599చూసినవారు
నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం
నేనెక్కడున్న నా మనసు, కన్ను, ఎప్పుడూ కొండంగల్ ప్రజల మీదే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ లోని ఆయన నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో గురువారం సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడంగల్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాను కష్టాలలో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారని భావోద్వేగానికి లోనయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్