డీకే అరుణపై కోపం, అసూయ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

75చూసినవారు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. డీకే అరుణపై నాకు ఎలాంటి కోపం, అసూయ లేదని అన్నారు. నిన్న, మొన్న టీవీలు, పేపర్లలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నన్ను అవమానించాడని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రధానితో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అరుణమ్మ కల్పించలేదన్నారు.

సంబంధిత పోస్ట్