వంశీచంధ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే

50చూసినవారు
వంశీచంధ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జడ్చర్ల నియోజకవర్గం జడ్చర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంధ్ రెడ్డి మద్దతుగా ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. వంశీచంధ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్