బోరున ఏడ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు

1073చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం గూడెంకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోవింద్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకుని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం గ్రామానికి వెళ్ళి గోవింద్ భౌతికకాయానికి పూలమాలతో నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తనకు ఎంతోగానో నమ్మకమైన వ్యక్తి మరణించడంతో మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్