కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన ఎమ్మెల్యే

53చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి, జలంధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, గోపాల్ రెడ్డి, రవి కుమార్ యాదవ్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్