నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో మహబూబ్నగర్కు ఉంటదని శనివారం నాగర్కర్నూల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావదినం… తెలంగాణ రాష్ట్రానికి శంఖుస్థాపన జరిగిన రోజుని పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.