వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ వినిలారాణి కురుమయ్య ముఖ్య అనుచరులు ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 200 మంది చేరారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ. అందరూ సమన్వయంతో కలిసి పని చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.