రిజర్వాయర్ లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి: సుల్తానియా

51చూసినవారు
రిజర్వాయర్ లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి: సుల్తానియా
వనపర్తి జిల్లాలలో తాగునీటి అవసరాలకు కావాల్సిన నీళ్లు రిజర్వాయర్ లో పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం గోపాల్ దిన్నె జలాశయాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ప్రతి రిజర్వాయర్లో నీటి నిల్వలను పరిశీలించటం జరిగిందని, జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులతో మంచినీటి సమస్యపై రివ్యూ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్