శాంతిఖని గని మేనేజర్ కు వినతిపత్రం సమర్పించినఏఐటియుసి నాయకులు

60చూసినవారు
సింగరేణిలో యెల్లో కార్డు, రెడ్ కార్డు అనే కొత్త సర్కులర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బెల్లంపల్లిలోని శాంతిఖని గని ఆవరణలో ఏఐటీయూసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు ఏఐటియూసి గని ఫిట్ కార్యదర్శి, బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. దీంతో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్