బెల్లంపల్లి: మార్కెట్ కూరగాయల విక్రయిదారుల స్టాల్స్ ఎంపిక

78చూసినవారు
బెల్లంపల్లి: మార్కెట్ కూరగాయల విక్రయిదారుల స్టాల్స్ ఎంపిక
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన కూరగాయల విక్రయ భవనంలో 108 మంది లబ్ధిదారులను లక్కీ లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత ఆదివారం తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇంకా 46 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్