తాండూరు మండలంలో అత్యధిక మెజార్టీ పై హర్షం

73చూసినవారు
తాండూరు మండలంలో అత్యధిక మెజార్టీ పై హర్షం
ఇటీవల నిర్వహించిన ఎంపీ ఎన్నికల్లో తాండూరు మండలంలో బిజెపి పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చినందుకు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హర్షం వ్యక్త చేశారు. ఈ మేరకు తాండూర్ బిజెపి మండల నాయకులను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించారు. అత్యధిక మెజార్టీ సాధించడానికి కృషి చేసిన నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్