రేచినీ రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో గుంతల పూడ్చివేత

61చూసినవారు
తాండూర్ మండలం రేచిని రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో గుంతలు ఏర్పడడంతో గ్రామపంచాయతీ అధికారి, తాండూర్ ఎంపీ ఓ శ్రీనివాస్ మట్టితో గుంతలను సోమవారం పూడ్చి వేయించారు. గత కొన్ని సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామపంచాయతీ కార్మికులతో ఆయన గుంతలను పూడ్చి వేయించారు. ఈ కార్యక్రమంలో ఈవో తపస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్