బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిని కలిసిన జిల్లా అధ్యక్షుడు

1081చూసినవారు
బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిని కలిసిన జిల్లా అధ్యక్షుడు
బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన నివాసంలో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో పెద్దపెల్లి తరఫు నుంచి భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్