హోరా హోరీగా రాష్ట్రస్థాయి కరాటే పోటీలు

69చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే, కుంగ్ ఫు పోటీలు హారాహోరీగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం పలు జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ కోఆర్డినేటర్ నరేష్ తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన పోటీలు ఆసక్తికరంగా కొనసాగాయి. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్