జన్నారంకు అధిక సంఖ్యలో తరలిరావాలి

58చూసినవారు
జన్నారంకు అధిక సంఖ్యలో తరలిరావాలి
ఈనెల 27న మంచిర్యాల జిల్లా జన్నారంకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వస్తున్నందున జిల్లాలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తాండూర్ మండల ఇంచార్జి అయిల్లా గణేష్ పిలుపునిచ్చారు. బుధవారం రేచిని పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో మహేష్ రాకేష్ రాహుల్ శ్రీకాంత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్