బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

84చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
దండేపల్లి మండలం రాజుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని తట్రగూడకు చెందిన తట్ర (అందూర్) భీమయ్య అనారోగ్యంతో మరణించగా సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆదివాసీ నైకపొడ్ యూత్ రూ. 3000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్నేని భీమయ్య, తిరుపతి, సతీష్, ఎదుల రమేష్, కొండం శంకర్ సాధం రజినీకాంత్, సాధాం రంజిత్, గడ్డం భీమయ్య, కస్తూరి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్