నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి

82చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ లో ఎకెఎస్ ఐఎఎస్ అకాడమీ ద్వారా నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్