మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల్ దొంతి గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకు గురువారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండల్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.