బిజెపి నాయకుల ప్రచారం

59చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల్ దొంతి గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకు శివంపేట్ మండల్ బిజెపి నాయకులు గురువారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్