ఇటీవల వీధుల్లో నమాజ్ చేస్తే ఒప్పుకోం అంటూ యూపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తాం అని స్ట్రాంగ్గానే చెప్పింది. ఆ విషయంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ను మీడియా ప్రశ్నించగా, ఇది ‘‘పనికిరాని చర్చ’’ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంపార్టెంట్ సమస్యలు చాలా ఉన్నాయి. దీనిపై చర్చ అనవసరం అంటూ బదులిచ్చారు.