మోదీ ప్రసంగాలన్నీ అబద్దాలే: ప్రియాంకా గాంధీ

65చూసినవారు
మోదీ ప్రసంగాలన్నీ అబద్దాలే: ప్రియాంకా గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రసంగాల్లో మోదీ మాట్లాడిన మాటలన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం కాకుండా కేవలం అధికారం కోసం మాత్రమే రాజకీయాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ఆదివాసీలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. నూతన పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకుండా అవమానించారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్