మోదీ రెండుసార్లు యుద్ధం ఆలపించారు: జై శంకర్

63చూసినవారు
మోదీ రెండుసార్లు యుద్ధం ఆలపించారు: జై శంకర్
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రధాని మోదీ రెండుసార్లు ఆపించారని విదేశాంగమంత్రి జైశంకర్ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మార్చి 5న ఒకసారి, మార్చి 8న మరోసారి మన విద్యార్థుల కోసం మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించారని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వార్తలు బయటికి రాలేదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్