కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున

85చూసినవారు
కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున
మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున గురువారం పరువునష్టం దావా వేశారు. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్