మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

65చూసినవారు
మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ జన సమితి దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జ్ కర్నెకంటి కిరణ్ అన్నారు. శనివారం ఆయన దేవరకొండలో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పోటీకి దింపిన మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ఉదయ్, అంజి, శివ, సిద్ధూ, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్