కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది

59చూసినవారు
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని, కేసిఆర్ పాలన లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం తూర్పుపల్లిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఉపాధి కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీవీఎన్ రెడ్డి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్