43క్వింటాల్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం

58చూసినవారు
43క్వింటాల్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 43క్వింటాల్ల పిడీఎస్ బియ్యాన్ని శనివారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరేష్ తెలిపిన ప్రకారం. బొల్లెద్దు పాపయ్య ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు తనిఖీ చేయగా 86బస్తాలలో 43 క్వింటాలు రేషన్బియ్యం గుర్తించి రెవిన్యూ ఆర్ఐ సమక్షంలో పంచనామ చేసి కెసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్