ఓటు హక్కును వినియోగించుకున్న శీలం జగన్ మోహన్

58చూసినవారు
ఓటు హక్కును వినియోగించుకున్న శీలం జగన్ మోహన్
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా నాయకులు జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు సేవ చేసే నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్