తెలంగాణలో ఏదో ఒక జిల్లాకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి

67చూసినవారు
తెలంగాణలో ఏదో ఒక జిల్లాకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి, పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్