మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వేముల

81చూసినవారు
మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వేముల
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి శనివారం నకిరేకల్ కి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయనకు తన ఇంటికి సాదర స్వాగతం పలికారు. దామోదర్ రెడ్డిని ఎమ్మెల్యే వేముల శాలువాతో సత్కరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం కలిసిన వారు రానున్న ఫలితాల గురించి చర్చించుకున్నారు. వారితో చిట్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, ఇతర నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్