పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలను అందించాలి

52చూసినవారు
పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలను అందించాలి
ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను మింగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మందులు ముగించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్