ధరణి ధరకాస్తుల పరిష్కారంలో జాగ్రత్తగా ఉండాలి

76చూసినవారు
ధరణి ధరకాస్తుల పరిష్కారంలో జాగ్రత్తగా ఉండాలి
ధరణి ధరకాస్తుల పరిష్కారంలో జాగ్రత్తగా ఉండాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ధరణి సమస్యలపై కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. అలాగే మిస్సింగ్ సర్వే నెంబర్లు, కోర్టు సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. అలాగే ధరణిలో ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్