చేపల వేటకు వెళ్లి యువకుడు మృత్తి

59చూసినవారు
చేపల వేటకు వెళ్లి యువకుడు మృత్తి
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాంతానికి చెందిన వృత్తి రీత్యా డ్రైవర్ అంజాద్ ఖాన్ బుధవారం పట్టణంలోని పానగల్ చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో స్థానికుల సహాయంతో ఆరా తీయగా గురువారం పానగల్ చెరువులో శవమై తెలాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్