మృతురాలికి మాజీ ఎమ్మెల్యే నివాళి

61చూసినవారు
మృతురాలికి మాజీ ఎమ్మెల్యే నివాళి
నల్గొండ పట్టణానికి చెందిన తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బక్కతట్ల వెంకట్ యాదవ్ తల్లి లింగమ్మ అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం లింగమ్మ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి వెంట టిఆర్ఎస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ యుగంధర్ రెడ్డి, గోపి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్