రైలు పట్టాల ప్రక్కన గుర్తు తెలియని మృతదేహం

4444చూసినవారు
రైలు పట్టాల ప్రక్కన గుర్తు తెలియని మృతదేహం
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి - చిట్యాల రైల్వే స్టేషన్ మధ్య రైల్వే పోలీసులు శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.
నల్గొండ రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి. రజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని రైలు నుంచి పడి వ్యక్తి మృతి చెందినట్లు మృతుడి వయస్సు 35-40 ఏళ్ల మధ్య ఉంటదని తెలిపారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్